మహిళా కండక్టర్‌కు కరోనా లక్షణాలు

తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ డిపో బస్సు మహిళా కండక్టర్‌ కరోనా లక్షణాల అనుమానంతో పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి ఆసుపత్రిలో చేరారు. చింతలపూడి ఆసుపత్రి వైద్యులు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. సత్తుపల్లి నుంచి బస్సు

Published : 05 Mar 2020 10:53 IST

హైదరాబాద్‌: తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ డిపో బస్సు మహిళా కండక్టర్‌ కరోనా లక్షణాల అనుమానంతో పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి ఆసుపత్రిలో చేరారు. చింతలపూడి ఆసుపత్రి వైద్యులు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. సత్తుపల్లి నుంచి బస్సు ఏలూరు వెళ్తుండగా అస్వస్థతకు గురవడంతో హుటాహుటిన ఆమె ఆసుపత్రిలో చేరారు. రక్త నమూనా ఫలితాలు వచ్చిన తర్వాతే కరోనా వైరస్‌ ఉందా? లేదా? అనేది నిర్ధరిస్తామని వైద్యులు తెలిపారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని