నీతీశ్ సర్కార్ కీలక నిర్ణయం.. జ్యుడీషియల్ సర్వీసుల్లో 10% ఈడబ్ల్యూఎస్ కోటా!
ఆర్థికపరంగా బలహీనవర్గాలకు బిహార్లోని నీతీశ్ కుమార్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జ్యుడీషియల్ సర్వీసెస్, లా కాలేజీల్లో 10శాతం EWS రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించింది.
పట్నా: బిహార్లోని నీతీశ్ కుమార్ సారథ్యంలోని మహాకూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థికంగా బలహీనవర్గాలకు (EWS)కు చెందిన వారికి న్యాయ సర్వీసులు, ప్రభుత్వ న్యాయ కళాశాలలు, యూనివర్సిటీల్లో 10శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు నీతీశ్ కుమార్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర జ్యుడీషియల్ సర్వీసెస్-1951 మార్గదర్శకాల్లో సవరణలకు మంత్రివర్గం ఆమోదించిందని.. జ్యుడీషియల్ సర్వీసులు, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే న్యాయ సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో ఈడబ్ల్యూఎస్ వర్గానికి 10శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించినట్టు అదనపు చీఫ్ సెక్రటరీ ఎస్. సిద్ధార్థ తెలిపారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే సంబంధత శాఖ నుంచి జారీ అవుతుందన్నారు.
అలాగే, రాష్ట్రంలో 100 వెటర్నరీ ఆస్పత్రిల నిర్మాణానికి సైతం నీతీశ్ కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. బిహార్లో పలు జిల్లాల్లో 100 ప్రథమ శ్రేణి వెటర్నరీ ఆస్పత్రుల నిర్మాణంతో పాటు.. ఆయా ఆస్పత్రుల్లో శిక్షణా సంస్థల్ని సైతం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. 17 జిల్లాల్లో వెటర్నరీ ఆస్పత్రుల నిర్మాణం కోసం రూ.225 కోట్లు ఖర్చు చేయనునున్నట్టు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Pranab Mukherjee: వారి రాజకీయ చతురత రాహుల్ గాంధీకి అబ్బలేదు: డైరీలో రాసుకున్న ప్రణబ్ ముఖర్జీ
Pranab Mukherjee: రాహుల్ గాంధీ (Rahul Gandhi) సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండే వ్యక్తి అయినప్పటికీ.. రాజకీయాలపై ఆయన పరిణతి సాధించలేదని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయపడ్డారట. ఈ విషయాలను ఆయన కుమార్తె తన పుస్తకంలో ప్రస్తావించారు. -
Senthil remarks: ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు.. కాంగ్రెస్పై మండిపడ్డ భాజపా
డీఏంకే ఎంపీ సెంథిల్ కుమార్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ మౌనంగా ఉండటంపై భాజపా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. -
Heart Attack: గుండెపోటు కలవరం వేళ.. 10 లక్షల మందికి సీపీఆర్ ట్రైనింగ్
గుండెపోటుకు గురైన వ్యక్తులకు సీపీఆర్ చేసి, ప్రాణాలు కాపాడేందుకు కేంద్రం శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించింది. -
Websites: పార్ట్టైం జాబ్ మోసాలు.. 100కి పైగా వెబ్సైట్లపై కేంద్రం నిషేధం
More than 100 websites blocked: ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న 100కి పైగా వెబ్సైట్లపై కేంద్ర ఐటీ శాఖ నిషేధం విధించింది. పార్ట్టైం జాబ్ మోసాలు, మోసపూరిత పెట్టుబడులను అరికట్టేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. -
Mahadev app: మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణంలో నిందితుడి తండ్రి అనుమానాస్పద మృతి
ఛత్తీస్గఢ్లో ఎన్నికల వేళ సంచలనం సృష్టించిన మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణంలో కీలక నిందితుడి తండ్రి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. -
పాక్ అమ్మాయి.. భారత్ అబ్బాయి.. కొవిడ్ కష్టాలు దాటి కల్యాణం
అయిదేళ్లుగా ప్రేమించుకొంటున్న ఈ జంట కొవిడ్ సహా పలు ఆటంకాలు అధిగమించి, దేశాల సరిహద్దులు దాటి కొత్త సంవత్సర ప్రారంభంలో ఒకటి కానుంది. -
‘రైతుబిడ్డ..’ ఏడాదికి రూ.కోటి టర్నోవర్
ఆధునిక పద్ధతిలో సేద్యం చేస్తూ ఏడాదికి రూ.కోటికి పైగా టర్నోవరును సాధించిన రైతు రమేశ్ నాయక్ ‘బిలియనీర్ ఫార్మర్’ అవార్డును దక్కించుకున్నారు. -
తమిళనాడులో వర్షాలకు 12మంది మృతి
తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా 12మంది మృతిచెందారు. ఇందులో చెన్నైనగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో 11 మంది చనిపోయినట్లు యంత్రాంగం చెబుతోంది. -
వీడియో కాన్ఫరెన్స్ విచారణ ప్రసారాలు నిలిపివేత
కేసుల విచారణ సమయంలో కొన్ని అనుచిత ఘటనలు వెలుగులోకి రావడంతో బెంగళూరు, ధార్వాడ, కలబురగి పీఠాలలో వీడియో కాన్ఫరెన్సు ద్వారా చేసే విచారణలను ఉన్నత న్యాయస్థానం మంగళవారం రద్దు చేసింది. -
భూ కక్ష్యలోకి తిరిగొచ్చిన చంద్రయాన్-3 మాడ్యూల్
అంతరిక్ష ప్రయోగాల పరంపరలో ఇస్రో మరో కీలక ముందడుగు వేసింది. జాబిల్లి కక్ష్యలో తిరుగుతున్న ప్రొపల్షన్ మాడ్యూల్ను తిరిగి భూ కక్ష్యలోకి విజయవంతంగా తీసుకువతచ్చింది. -
‘అపోలో కిడ్నీ రాకెట్’పై విచారణకు కేంద్రం ఆదేశం
దేశ రాజధాని నగరంలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిపై వచ్చిన కిడ్నీ విక్రయ కుంభకోణ ఆరోపణలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని జాతీయ అవయవ, కణజాల మార్పిడి సంస్థ (ఎన్వోటీటీవో) ఆదేశాలు జారీ చేసిందని మంగళవారం అధికారవర్గాలు తెలిపాయి. -
పౌరసత్వం మంజూరైన అస్సాం వలసదారుల వివరాలు అందజేయండి
బంగ్లాదేశ్ నుంచి భారత్కు 1966-1971 మధ్య కాలంలో వలస వచ్చిన వారి వల్ల అస్సాం రాష్ట్ర జనాభా, సాంస్కృతిక గుర్తింపుపై తీవ్ర ప్రభావం పడిందని తెలిపే సమాచారం ఏదీ తన ముందు లేదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. -
రూ.113 కోట్ల అనుమానాస్పద చెల్లింపులు నిలిపివేశాం
ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా కింద కోరిన క్లెయిమ్లలో అనుమానాస్పదంగా ఉన్న రూ.113 కోట్ల విలువైన క్లెయిమ్లను విచారణ పూర్తయ్యేవరకు నిలిపివేసినట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాజ్యసభకు తెలిపింది. -
సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో దిల్లీ వర్సిటీ భేష్
పర్యావరణ విద్య, వాతావరణ మార్పుల వంటి విషయాల్లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన కోసం కృషి చేస్తున్న దిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. -
లారెన్స్ బిష్ణోయ్ ముఠా లక్ష్యంగా ఈడీ దాడులు
గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా మనీలాండరింగ్ నెట్వర్క్ లక్ష్యంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు మొదలయ్యాయి. -
డీప్ఫేక్ నియంత్రణపై సమీక్షించిన కేంద్రం
తప్పుడు సమాచారం, డీప్ఫేక్ల నియంత్రణలో ప్రగతిపై కేంద్ర ప్రభుత్వం మంగళవారం సమీక్ష నిర్వహించింది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సామాజిక మాధ్యమాల ప్రతినిధులతో భేటీ అయ్యారు. -
కొన్ని విషయాలపై మౌనమే ఉత్తమం
న్యాయమూర్తుల నియామకాలు, పదోన్నతులపై కొలీజియం సిఫార్సులకు ఆమోదం తెలపకుండా కేంద్రం జాప్యం చేస్తోందని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం సుప్రీంకోర్టులో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. -
సురక్షిత నగరం కోల్కతా
దేశంలో సురక్షిత నగరంగా పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతా వరుసగా మూడోసారి మొదటిస్థానంలో నిలిచింది. -
యూపీలో వందేళ్లుగా శునకానికి పూజలు
ఉత్తర్ప్రదేశ్లోని భైరవ్ గుడిలో గత వందేళ్లుగా శునకం విగ్రహాన్ని పూజిస్తున్నారు. ఈ విగ్రహం పాదాలకు నల్లదారం కట్టి ఏమైనా కోరుకుంటే అది జరుగుతుందని స్థానికుల విశ్వాసం. -
ఈసారి వేడి శీతాకాలం!
ఈ శీతాకాలంలో ప్రపంచ సరాసరి ఉపరితల ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో ఎక్కువగా నమోదు కావొచ్చని చైనా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. -
పదేళ్లలో 101 శాతం పెరిగిన తలసరి అప్పు
కేంద్ర ప్రభుత్వం చేసిన తలసరి అప్పు గత పదేళ్లలో 101 శాతం పెరిగింది. ఇదే సమయంలో తలసరి ఆదాయం మాత్రం 62.59 శాతం మాత్రమే వృద్ధి చెందింది.


తాజా వార్తలు (Latest News)
-
BJP: అసెంబ్లీలకి ఎన్నికైన.. 10 మంది భాజపా ఎంపీల రాజీనామా
-
Automobile Sales: రికార్డు స్థాయికి వాహన విక్రయాలు.. నవంబర్లో 28.54 లక్షల అమ్మకాలు
-
AP High Court: ‘ఇసుక కేసు’లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా
-
Pranab Mukherjee: వారి రాజకీయ చతురత రాహుల్ గాంధీకి అబ్బలేదు: డైరీలో రాసుకున్న ప్రణబ్ ముఖర్జీ
-
Telangana secretariat: రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగులకు మధ్య వారధిగా ఉంటా: కోదండరామ్
-
New sim card Rule: జనవరి 1 నుంచి సిమ్ కార్డుల జారీకి కొత్త రూల్