పాపం పీవోకే..!
కరాచీ: చైనా మహమ్మారి కరోనా నుంచి ప్రజలను కాపాడుకోవాలని ఓ వైపు ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తుంటే పాక్ ఆక్రమిత కశ్మీర్లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. పీవోకేలోని పేదలకు పాక్ ప్రభుత్వం సరఫరా చేస్తున్న నిత్యావసరాలు వారికి అందడం లేదని స్థానికులు వాపోతున్నారు.
కరాచీ: చైనా మహమ్మారి కరోనా నుంచి ప్రజలను కాపాడుకోవాలని ఓ వైపు ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తుంటే పాక్ ఆక్రమిత కశ్మీర్లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. పీవోకేలోని పేదలకు పాక్ ప్రభుత్వం సరఫరా చేస్తున్న నిత్యావసరాలు వారికి అందడం లేదని స్థానికులు వాపోతున్నారు. అక్కడి అధికారులు వాటిని పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. సరకులను రిటైల్ దుకాణాలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని మండిపడుతున్నారు. ఇందేంటని ప్రశ్నిస్తే దుకాణాలకే వెళ్లి కొనుగోలు చేయాలని బాధ్యతారాహిత్యంగా సమాధానం చెబుతున్నారని అంసతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)ని హైదరాబాద్లో మంగళవారం కలిశారు. ఇటీవల పీవీకి కేంద్రం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇచ్చినందుకు గాను ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. -
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
కేరళలోని పలు జిల్లాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ (West Nile fever) వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్