Prabhas: రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు ప్రభాస్కు ఆహ్వానం
ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్య రామాలయంలో వచ్చే నెల 22న జరిగే రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి సినీనటుడు ప్రభాస్కు ఆహ్వానం అందింది.
రణ్బీర్-ఆలియా, సన్నీ దేవోల్, యశ్లకు కూడా
ముంబయి: ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్య రామాలయంలో (Ayodhya Ram Mandir) వచ్చే నెల 22న జరిగే రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి సినీనటుడు ప్రభాస్కు (Prabhas) ఆహ్వానం అందింది. ఆయనతోపాటు రణ్బీర్ కపూర్, ఆలియాభట్, అజయ్ దేవ్గణ్, సన్నీ దేవోల్, యశ్ సహా బాలీవుడ్కు చెందిన పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందినట్లు నిర్మాత మహావీర్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.