అక్టోబరు నుంచి తయారయ్యే వాహనాలకు 6 ఎయిర్బ్యాగ్లు
ఈఏడాది అక్టోబరు నుంచి తయారయ్యే ఎం1 వాహనాల్లో (8 మంది వరకు ప్రయాణించే వీలున్న) కనీసం 6 ఎయిర్బ్యాగ్లు తప్పనిసరిగా ఉండాలని కేంద్ర రహదారి, రవాణా శాఖ నిర్ణయించింది.
ఈనాడు, దిల్లీ: ఈఏడాది అక్టోబరు నుంచి తయారయ్యే ఎం1 వాహనాల్లో (8 మంది వరకు ప్రయాణించే వీలున్న) కనీసం 6 ఎయిర్బ్యాగ్లు తప్పనిసరిగా ఉండాలని కేంద్ర రహదారి, రవాణా శాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ముసాయిదా నోటిఫికేషన్ను జారీచేసింది. ఇందులో ఒక జత ఎయిర్బ్యాగ్స్ ముందువైపు సీట్లలో కూర్చున్న వారి కోసం, మరో జత కర్టెన్/ట్యూబ్ ఎయిర్బ్యాగ్లను వెనుకసీట్లలో కూర్చున్న వారి రక్షణ కోసం ఏర్పాటు చేయాలని పేర్కొంది. వాహనంలో అంతర్గతంగా వీటిని ఏర్పాటు చేయాలని, ఎప్పుడైనా ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్తో పాటు ప్రయాణికుల ప్రాణాలకు రక్షణ కల్పించేలా డిజైన్ చేయాలని సూచించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం