ఇర్ఫాన్ఖాన్పై పుస్తకం
దివంగత నటుడు ఇర్ఫాన్ఖాన్పై పుస్తకం తీసుకురానున్నారు దర్శకుడు అనూప్ సింగ్. ఇర్ఫాన్ ప్రధాన పాత్రలో ఆయన తెరకెక్కించిన ‘కిస్సా:
దివంగత నటుడు ఇర్ఫాన్ఖాన్పై పుస్తకం తీసుకురానున్నారు దర్శకుడు అనూప్ సింగ్. ఇర్ఫాన్ ప్రధాన పాత్రలో ఆయన తెరకెక్కించిన ‘కిస్సా: ది లోన్లీ ఘోస్ట్’ చిత్రం విమర్శకులు ప్రశంసలు అందుకొంది. శుక్రవారం ఇర్ఫాన్ 54వ జయంతి సందర్భంగా కొత్త పుస్తకం విశేషాలను వెల్లడించారు. ఈ పుస్తకాన్ని ‘ఇర్ఫాన్: డైలాగ్స్ విత్ ద విండ్’ పేరుతో తీసుకురానున్నారు. ఈ పుస్తకానికి అమితాబ్బచ్చన్ ముందు మాట రాశారు. ఫిబ్రవరి 14న ఈ పుస్తకం అందుబాటులోకి రానుంది. ‘‘విపరీతమైన దుఃఖం నుంచి ఈ పుస్తకం ఆలోచన వచ్చింది. ఇర్ఫాన్ జీవితం, ఆయనలోని కళాకారుడికి ఓ వేడుక లాంటిది ఈ పుస్తకం’’అంటున్నారు అనూప్సింగ్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు