అమెరికాలో దుండగుడి కాల్పులు.. ముగ్గురి మృతి

అమెరికాలో కాల్పుల కలకలం రేగింది. రాజధాని వాషింగ్టన్‌లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడటంతో ముగ్గురు మృతిచెందారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి

Published : 26 Aug 2021 09:32 IST

వాషింగ్టన్‌: అమెరికాలో కాల్పుల కలకలం రేగింది. రాజధాని వాషింగ్టన్‌లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడటంతో ముగ్గురు మృతిచెందారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అనంతరం పోలీసులు జరిపిన కాల్పుల్లో దుండగుడు మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని