నేడు నామినేషన్‌ వేయనున్న పురందేశ్వరి

భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి రాజమహేంద్రవరం అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్‌ వేయనున్నట్లు ఆ పార్టీ కార్యాలయం ప్రకటించింది.

Published : 19 Apr 2024 05:52 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి రాజమహేంద్రవరం అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్‌ వేయనున్నట్లు ఆ పార్టీ కార్యాలయం ప్రకటించింది.

23న పవన్‌కల్యాణ్‌..: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఈ నెల 23న నామినేషన్‌ వేయనున్నారు. రిటర్నింగ్‌ అధికారికి ఆయనే నేరుగా నామినేషన్‌ పత్రాలు అందిస్తారు. అదే రోజు సాయంత్రం ఉప్పాడలో నిర్వహించే భారీ బహిరంగ సభలోనూ పాల్గొంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని