సీపీఎం మహాసభలు జనవరి 22 నుంచి: తమ్మినేని

సీపీఎం తెలంగాణ రాష్ట్ర మూడో మహాసభలు 2022 జనవరి 22 నుంచి 25 వరకు రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్‌లో నిర్వహించనున్నట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

Published : 02 Dec 2021 04:39 IST

కవాడిగూడ, న్యూస్‌టుడే: సీపీఎం తెలంగాణ రాష్ట్ర మూడో మహాసభలు 2022 జనవరి 22 నుంచి 25 వరకు రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్‌లో నిర్వహించనున్నట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. బుధవారమిక్కడ మహాసభల లోగోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై పోరాటాలను ఖరారు చేస్తామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని