వణికించే చలి.. కావాలి కాసింత ఎండ..!
రాష్ట్రంలో చలి మళ్లీ పంజా విసురుతోంది. ఉదయం 9 గంటల వరకు ప్రజలు బయటకు రావడానికే జంకుతున్నారు. ఆ తర్వాతా శీతల గాలులు వణికిస్తున్నాయి. కొద్దిపాటి ఎండ ఎక్కడ ఉంటే అక్కడ
రాష్ట్రంలో చలి మళ్లీ పంజా విసురుతోంది. ఉదయం 9 గంటల వరకు ప్రజలు బయటకు రావడానికే జంకుతున్నారు. ఆ తర్వాతా శీతల గాలులు వణికిస్తున్నాయి. కొద్దిపాటి ఎండ ఎక్కడ ఉంటే అక్కడ కూర్చుంటూ ప్రజలు చలి నుంచి రక్షణ పొందుతున్నారు. గురువారం ఆదిలాబాద్, అర్లి(టి)లలో ఉష్ణోగ్రత 7.6 డిగ్రీలుగా నమోదైంది. దీంతో రిమ్స్ ఆసుపత్రి ఆవరణలో రోగులు, వారి బంధువులు మధ్యాహ్నం ఎండలో ఉంటూ చలి నుంచి ఉపశమనం పొందుతున్నారిలా..
- ఈనాడు, ఆదిలాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు