‘అంచనాల’ రూపకల్పనలోసంస్కరణలపై కసరత్తు

ప్రాజెక్టులు, నిర్మాణాల అంచనాల రూపకల్పనలో సంస్కరణలు చేపట్టేందుకుశాఖలు కసరత్తు  ప్రారంభించాయి. నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ నేతృత్వంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి

Published : 03 Dec 2021 05:46 IST

ఈనాడు, హైదరాబాద్‌: ప్రాజెక్టులు, నిర్మాణాల అంచనాల రూపకల్పనలో సంస్కరణలు చేపట్టేందుకుశాఖలు కసరత్తు  ప్రారంభించాయి. నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ నేతృత్వంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతోపాటు పంచాయతీరాజ్‌, రోడ్లు-భవనాలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలు, హెచ్‌ఎండీఏ కార్యదర్శులు, ఈఎన్‌సీలు గురువారం సమావేశమయ్యారు. ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాల అంచనాల ప్రతిపాదనల్లో విద్యుత్‌, ఇతరత్రా సామగ్రి ధరలు పెరిగితే ఆ ప్రభావం మొత్తం అంచనాలపై కనిపిస్తోందని, దీని విషయంలో తీసుకురావాల్సిన మార్పులపై చర్చ జరిగినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని