ఆన్లైన్ తరగతులు నిర్వహించండి
రాష్ట్రంలో కళాశాలలకు సెలవులను పొడిగించిన నేపథ్యంలో ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లోని విద్యార్థులకు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆన్లైన్/జూమ్ తరగతులు నిర్వహించాలని, టీశాట్ పాఠాలను పర్యవేక్షించాలని ఇంటర్
ప్రిన్సిపాళ్లకు ఇంటర్ విద్యాశాఖ ఆదేశాలు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో కళాశాలలకు సెలవులను పొడిగించిన నేపథ్యంలో ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లోని విద్యార్థులకు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆన్లైన్/జూమ్ తరగతులు నిర్వహించాలని, టీశాట్ పాఠాలను పర్యవేక్షించాలని ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ జలీల్ ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్లు, బోధనేతర సిబ్బంది కళాశాలలకు వచ్చి హాజరు రిజిస్టర్లలో సంతకాలు చేయాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రూ.కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో వెళ్తున్న కంటెయినర్ బోల్తా.. తర్వాత ఏమైందంటే?
-
నష్టాల్లో సూచీలు.. 383 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
శామ్సంగ్ కొత్త పవర్బ్యాంకులు.. ఒకేసారి 3 డివైజ్లకు ఛార్జింగ్
-
‘నేను ముస్లింలకు వ్యతిరేకం కాదు’: ప్రధాని మోదీ
-
తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై ఈసీ ఆంక్షలు
-
సోమవారం ముడతల దుస్తులు ధరించండి..! సీఎస్ఐఆర్ వినూత్న ప్రచారం