గ్రూపు 1 దరఖాస్తుల సవరణకు నేడు తుది గడువు

టీఎస్‌పీఎస్సీ గ్రూపు-1 దరఖాస్తుల్లో తప్పులను సవరించుకునేందుకు కల్పించిన గడువు బుధవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుందని కమిషన్‌ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ తెలిపారు.

Published : 27 Mar 2024 03:59 IST

ఈనాడు, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ గ్రూపు-1 దరఖాస్తుల్లో తప్పులను సవరించుకునేందుకు కల్పించిన గడువు బుధవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుందని కమిషన్‌ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ తెలిపారు. అభ్యర్థులు వెబ్‌సైట్‌లో ఎడిట్‌ చేసుకోవాలని, ఇదే చివరి అవకాశమని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని