Telangana news: కేంద్రం సహకరించకున్నా కొంటున్నాం: ఎర్రబెల్లి
కేంద్రం సహకరించకపోయినా తెలంగాణ ప్రభుత్వం యాసంగి ధాన్యం పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తుందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ధాన్యం కొంటామని మాటిచ్చిన కేంద్రప్రభుత్వం మాటమార్చి రైతులకు ద్రోహం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Published : 02 May 2022 15:07 IST
Tags :