Agnipath: గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత.. తెలంగాణ యువజన కాంగ్రెస్ నాయకులు అరెస్టు
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో శుక్రవారం జరిగిన ఆందోళనలో గాయాలపాలై, గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించేందుకు తెలంగాణ కాంగ్రెస్ యువజన నాయకులు పరామర్శించేందుకు వెళ్లారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు.దీంతో ఆస్పత్రి పరిసరాల్లో ఉద్రికత్త వాతావరణం నెలకొంది.
Published : 18 Jun 2022 18:20 IST