TS News: సొంత ఎజెండాలు వీడి కలసి పని చేయండి: అమిత్‌ షా

ఎన్నికలు సమీపిస్తున్న వేళ భాజపా (BJP) అధినాయకత్వం తెలంగాణపై దృష్టిసారించింది. రాష్ట్ర నాయకులకు సొంత ఎజెండాలొద్దనీ విభేదాలు వీడి ముందుకు సాగాలని స్పష్టంచేసింది. రాష్ట్ర ముఖ్య నేతలతో దిల్లీలో సమావేశమైన కేంద్ర హోం మంత్రి అమిత్  షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అత్యధిక స్థానాల సాధనే లక్ష్యం కావాలని దిశా నిర్దేశం చేశారు. ఎలాంటి అంశాలైనా పార్టీలో అంతర్గతంగా చర్చించుకోవాలి తప్ప బహిరంగ ప్రకటనలు చేయడాన్ని సహించబోమని హెచ్చరించినట్టు సమాచారం.

Published : 03 Aug 2023 12:54 IST

ఎన్నికలు సమీపిస్తున్న వేళ భాజపా (BJP) అధినాయకత్వం తెలంగాణపై దృష్టిసారించింది. రాష్ట్ర నాయకులకు సొంత ఎజెండాలొద్దనీ విభేదాలు వీడి ముందుకు సాగాలని స్పష్టంచేసింది. రాష్ట్ర ముఖ్య నేతలతో దిల్లీలో సమావేశమైన కేంద్ర హోం మంత్రి అమిత్  షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అత్యధిక స్థానాల సాధనే లక్ష్యం కావాలని దిశా నిర్దేశం చేశారు. ఎలాంటి అంశాలైనా పార్టీలో అంతర్గతంగా చర్చించుకోవాలి తప్ప బహిరంగ ప్రకటనలు చేయడాన్ని సహించబోమని హెచ్చరించినట్టు సమాచారం.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు