TS News: సొంత ఎజెండాలు వీడి కలసి పని చేయండి: అమిత్ షా
ఎన్నికలు సమీపిస్తున్న వేళ భాజపా (BJP) అధినాయకత్వం తెలంగాణపై దృష్టిసారించింది. రాష్ట్ర నాయకులకు సొంత ఎజెండాలొద్దనీ విభేదాలు వీడి ముందుకు సాగాలని స్పష్టంచేసింది. రాష్ట్ర ముఖ్య నేతలతో దిల్లీలో సమావేశమైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అత్యధిక స్థానాల సాధనే లక్ష్యం కావాలని దిశా నిర్దేశం చేశారు. ఎలాంటి అంశాలైనా పార్టీలో అంతర్గతంగా చర్చించుకోవాలి తప్ప బహిరంగ ప్రకటనలు చేయడాన్ని సహించబోమని హెచ్చరించినట్టు సమాచారం.
Published : 03 Aug 2023 12:54 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్నా: షారుక్ ఖాన్
-
టోర్నీ నుంచి ఔట్.. చాలా ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పలేం: హార్దిక్
-
రివ్యూ: ప్రణయ విలాసం.. ‘ప్రేమలు’ హీరోయిన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
పహిల్వాన్ను నిమిషంలో ఓడించి.. గూగుల్ డూడుల్లో ఉన్న హమీదా బాను ఎవరు?
-
రాహుల్ గాంధీపై పోస్టు.. వివరణ ఇచ్చిన చెస్ లెజెండ్ కాస్పరోవ్
-
ఆ ‘రెండేళ్ల షరతు’ త్రిష జీవితాన్నే మార్చేసింది.. అదేంటంటే?