KTR: సిరిసిల్లలో కేటీఆర్‌ ప్రచారం.. చిరువ్యాపారులతో మాటామంతీ

కరీంనగర్‌ పార్లమెంట్‌ భారాస అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌ తరఫున మాజీ మంత్రి కేటీఆర్‌ (KTR) సిరిసిల్లలో ఎన్నికల ప్రచారం చేశారు.

Published : 04 May 2024 11:13 IST

కరీంనగర్‌ పార్లమెంట్‌ భారాస అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌ తరఫున మాజీ మంత్రి కేటీఆర్‌ (KTR) సిరిసిల్లలో ఎన్నికల ప్రచారం చేశారు. ఉదయపు నడకలో భాగంగా శనివారం ఉదయం రైతు బజార్, గాంధీ చౌక్, లేబర్ అడ్డా ప్రాంతాల్లో కేటీఆర్‌ పర్యటించారు. చిరువ్యాపారులు, రైతులు, స్థానికులతో ముచ్చటిస్తూ ఓట్లు అభ్యర్థించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.     

Tags :

మరిన్ని