Andhra News: ఉత్కంఠ రేకెత్తిస్తోన్న దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక
దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక ఉత్కంఠ రేకెత్తిస్తోంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన తల్లిని బలవంతంగా తీసుకెళ్లారని, దుగ్గిరాల-2 ఎమ్పీటీసీ పద్మావతి తనయుడు యోగేంద్రనాథ్ ఆరోపించారు. వైకాపా తరపునే గెలిచినా ఎంపీపీ రెబల్ అభ్యర్థిగా పద్మావతి బరిలోకి దిగుతుందనే అనుమానంతో బలవంతంగా తీసుకెళ్లారని అన్నారు.
Published : 04 May 2022 19:31 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సీఎం రేవంత్రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి..
-
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ.. డైరెక్టర్ ఎవరంటే!
-
10 వేలమంది అనుచరులు.. 700 వాహనాలు: కుమారుడి నామినేషన్ వేళ బ్రిజ్భూషణ్ హడావుడి
-
రోహిత్కు ఏమైంది? ఇంపాక్ట్ ప్లేయర్గా రావడానికి కారణమిదే!
-
నిజ్జర్ హత్య కేసు.. ఆ ముగ్గురు నిందితులకు ‘పాక్ ఐఎస్ఐ’తో సంబంధాలు..!