బ్రేకింగ్

breaking
21 Mar 2024 | 19:39 IST

ప్రధాని సభలో భద్రతా వైఫల్యంపై నివేదికివ్వండి: ఈసీ

దిల్లీ: ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరైన ‘ప్రజాగళం’ సభలో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యంపై.. కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) నివేదిక కోరింది. త్వరగా విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని ఏపీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో)ని ఆదేశించింది.

మరిన్ని

తాజా వార్తలు