బ్రేకింగ్
26 Apr 2024 | 17:24 IST
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ పిటిషన్లపై నాంపల్లి కోర్టు తీర్పు
హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. పోలీసుల వాదనలతో ఏకీభవించిన కోర్టు.. ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్లను కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున నిందితులకు బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు కౌంటరు దాఖలు చేశారు. ఇదే కేసులో ఏ4గా ఉన్న రాధాకిషన్రావు కూడా నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రాధాకిషన్రావు పిటిషన్పై విచారణను న్యాయస్థానం ఈనెల 29కి వాయిదా వేసింది.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
- 1600 అడుగుల వంతెనకు రూ.91 వేల కోట్లా.. హేళన చేస్తున్న అమెరికా వ్యాపారవేత్తలు
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)
- ‘నేనూ ఎంజాయ్ చేశా’.. తనపై వచ్చిన వీడియోను రీట్వీట్ చేసిన మోదీ
- దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
- సూర్యకుమార్ యాదవ్ శతకం.. హైదరాబాద్పై ముంబయి విజయం
- దక్ష నగర్కర్కు ఏమైంది..?ఆందోళనలో అభిమానులు
- నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
- గుడ్న్యూస్ చెప్పిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్.. అది ఏంటంటే..
- జగన్ కోసం.. ఎంతకైనా దిగజారుతా