బ్రేకింగ్

breaking
10 May 2024 | 23:31 IST

చెన్నైపై గుజరాత్‌ సూపర్‌ విక్టరీ

అహ్మదాబాద్‌: ఐపీఎల్‌-2024లో చెన్నైపై గుజరాత్‌ సూపర్‌ విక్టరీ. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో 35 పరుగుల తేడాతో గెలిచింది. 232 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన చెన్నై.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. చెన్నై బ్యాటర్లలో డారిల్‌ మిచెల్ (63: 34 బంతుల్లో), మొయిన్‌ అలీ (56: 36 బంతుల్లో) అర్ధశతకాలతో రాణించారు. గుజరాత్‌ బౌలర్లలో మోహిత్‌ శర్మ 3, రషీద్‌ ఖాన్‌ 2, ఉమేశ్‌, సందీప్‌ వారియర్‌ చెరో వికెట్ తీశారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసింది. గిల్‌ (104; 55 బంతుల్లో), సాయి సుదర్శన్‌ (103; 51 బంతుల్లో) సెంచరీలతో విరుచుకుపడ్డారు. తుషార్‌కు 2 వికెట్లు దక్కాయి.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని