బ్రేకింగ్
10 May 2024 | 23:31 IST
చెన్నైపై గుజరాత్ సూపర్ విక్టరీ
అహ్మదాబాద్: ఐపీఎల్-2024లో చెన్నైపై గుజరాత్ సూపర్ విక్టరీ. చెన్నైతో జరిగిన మ్యాచ్లో 35 పరుగుల తేడాతో గెలిచింది. 232 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన చెన్నై.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. చెన్నై బ్యాటర్లలో డారిల్ మిచెల్ (63: 34 బంతుల్లో), మొయిన్ అలీ (56: 36 బంతుల్లో) అర్ధశతకాలతో రాణించారు. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ 3, రషీద్ ఖాన్ 2, ఉమేశ్, సందీప్ వారియర్ చెరో వికెట్ తీశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసింది. గిల్ (104; 55 బంతుల్లో), సాయి సుదర్శన్ (103; 51 బంతుల్లో) సెంచరీలతో విరుచుకుపడ్డారు. తుషార్కు 2 వికెట్లు దక్కాయి.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
- సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
- టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే
- బెంగళూరులో 100 మందితో రేవ్పార్టీ.. పట్టుబడ్డ తెలుగు టీవీ నటీనటులు!
- అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
- ఆ రక్తంతో వేల మందికి హెచ్ఐవీ.. ఏంటీ ‘రక్తం కుంభకోణం’?
- ఇక ఉబర్ బస్సులు.. తొలుత ఈ నగరంలోనే సేవలు
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
- బ్యాలెన్స్ రూ.6 లక్షలు ఇస్తామన్నా పాయల్ రాజ్పుత్ ప్రచారానికి రాలేదు.. : నిర్మాతల మండలి
- ఏకంగా ఎనిమిదిసార్లు ఓటేసి.. యూపీలో యువకుడి బాగోతం!