
తాజా వార్తలు
ప్రభాస్తో ఫరియా.. పాయల్ తెలుగు.. శ్రీముఖి సెల్ఫీ
సోషల్లుక్: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు
ఇంటర్నెట్ డెస్క్: ప్రభాస్తో దిగిన ఫొటోను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు ‘జాతి రత్నాలు’ కథానాయిక ఫరియా అబ్దుల్లా.
* జాన్వీ కపూర్ నటించిన ‘రూహీ’ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రచారంలో పాల్గొన్న జాన్వీ తన ఫొటోల్ని ఇన్స్టాలో పోస్ట్ చేసింది.
* పచ్చని పొలాల మధ్య ఫొటోషూట్కి వెళ్లింది పాయల్ రాజ్పుత్. అక్కడున్న కారుణ్య అనే బాలికని కలిసి తెలుగులో మాట్లాడి సందడి చేసింది. ‘నా తెలుగు వినండి’ అంటూ వీడియో షేర్ చేసింది.
* ఒక్క లైన్ స్టోరీ: లిప్బామ్ని ఇష్టపడే ఓ అమ్మాయి అంటూ లిప్బామ్ రాసుకుంటుంది నివేదా థామస్.
* దర్శకురాలు నందిని రెడ్డికి ఇన్స్టాగ్రామ్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు నటి మాళవిక నాయర్. ఈ ఇద్దరి కాంబినేషన్లో ‘కల్యాణ వైభోగమే’ చిత్రం వచ్చింది.
ఇవీ చదవండి
Tags :