Vemulawada: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ

కార్తికమాసం చివరి సోమవారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు కిటకిటలాడాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. అధిక సంఖ్యలో భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్తిక దీపాలు వెలిగించారు. ఆ చిత్రాలు..

Updated : 11 Dec 2023 13:50 IST
1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14

మరిన్ని