Pm Modi : వేములవాడలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ

ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నిర్వహించిన సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. కరీంనగర్‌ లోక్‌సభ స్థానంలో భాజపా అభ్యర్థి బండి సంజయ్‌ విజయం ముందే నిర్ణయమైందన్నారు. సభ ప్రారంభానికి ముందు వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామిని ప్రధాని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ చిత్రాలు.. 

Updated : 08 May 2024 14:02 IST
1/20
సిరిసిల్ల జిల్లా వేములవాడలో నిర్వహించిన సభలో  ప్రసంగించిన ప్రధాని మోదీ
సిరిసిల్ల జిల్లా వేములవాడలో నిర్వహించిన సభలో  ప్రసంగించిన ప్రధాని మోదీ
2/20
ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ
ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ
3/20
4/20
5/20
6/20
7/20
 కరీంనగర్‌ లోక్‌సభ భాజపా అభ్యర్థి బండి సంజయ్‌ 
 కరీంనగర్‌ లోక్‌సభ భాజపా అభ్యర్థి బండి సంజయ్‌ 
8/20
9/20
ప్రధాని మోదీ పెయింటింగ్‌ను చూపుతున్న ఓ చిన్నారి
ప్రధాని మోదీ పెయింటింగ్‌ను చూపుతున్న ఓ చిన్నారి
10/20
11/20
12/20
13/20
14/20
15/20
సభకు హాజరైన జనం
సభకు హాజరైన జనం
16/20
17/20
శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రధాని మోదీ
శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రధాని మోదీ
18/20
19/20
శ్రీరాజరాజేశ్వరస్వామిని దర్శించుకుని హారతి తీసుకుంటున్న మోదీ
శ్రీరాజరాజేశ్వరస్వామిని దర్శించుకుని హారతి తీసుకుంటున్న మోదీ
20/20

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు