Chandrababu: పుంగనూరులో తెదేపా ప్రజాగళం సభ

చిత్తూరు: చిత్తూరు జిల్లా పుంగనూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో తెదేపా అధినేత చంద్రబాబు ప్రసంగించారు. ఈ సభకు మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పెద్దఎత్తున తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. ఆ ఫొటోలు..

Updated : 07 May 2024 19:16 IST
1/6
2/6
3/6
4/6
5/6
6/6

మరిన్ని