TDP: అంగళ్లులో తెదేపా ప్రజాగళం సభ

అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం అంగళ్లులో ప్రజాగళం సభ నిర్వహించారు. చంద్రబాబు హాజరై ప్రసంగించారు. రానున్న ఎన్నికల్లో కూటమిదే విజయం అని అన్నారు. నాయకుడు ఎన్‌. కిరణ్‌ కుమార్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. 

Updated : 05 May 2024 19:24 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని