బాబూ బాగున్నారా?
రోశయ్య ఆకస్మిక మృతి సందర్భంగా నివాళులు అర్పించేందుకు శనివారం రాత్రి వచ్చిన తెదేపా అధినేత చంద్రబాబును కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేవీపీ రామచంద్రరావు నమస్కరించి
చంద్రబాబును పలకరించిన కేవీపీ
కేవీపీ రామచంద్రరావుతో తెదేపా అధినేత చంద్రబాబు మాటామంతీ
ఈనాడు, హైదరాబాద్: రోశయ్య ఆకస్మిక మృతి సందర్భంగా నివాళులు అర్పించేందుకు శనివారం రాత్రి వచ్చిన తెదేపా అధినేత చంద్రబాబును కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేవీపీ రామచంద్రరావు నమస్కరించి పలకరించారు. ప్రతినమస్కారం చేసిన చంద్రబాబు.. కేవీపీని భుజం తట్టి దాదాపు ఐదు నిమిషాలు మాట్లాడారు. రోశయ్య సతీమణి శివలక్ష్మిని పరామర్శించిన అనంతరం తిరిగి వెళ్తూ మళ్లీ కేవీపీతో మాట్లాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
ఆస్ట్రేలియా హెలికాప్టర్పై నిప్పుల వర్షం.. చైనా దుందుడుకు చర్య
-
Team India: పాక్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమ్ఇండియా వెళ్తుందా? బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..
-
ఒకే ఫ్రేమ్లో ఇద్దరు సీఈఓలు.. సుందర్ పిచాయ్ గ్రాడ్యుయేషన్ ఫొటో వైరల్
-
చేతులూ కాళ్లూ కట్టేసి సిగరెట్లతో భర్తకు వాతలు.. వీడియోతో పోలీస్స్టేషన్కు బాధితుడు!
-
అభ్యంతరకర వీడియోలున్న.. 25వేల పెన్డ్రైవ్లను పంచారు: కుమారస్వామి