22న విద్యార్థులకు బేస్లైన్ పరీక్ష
ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న 2-10 తరగతుల విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు ఈ నెల 22న బేస్లైన్ పరీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 46,017 పాఠశాలలకు
ఈనాడు, అమరావతి: ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న 2-10 తరగతుల విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు ఈ నెల 22న బేస్లైన్ పరీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 46,017 పాఠశాలలకు చెందిన 41,35,772 మంది విద్యార్థులకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రథమ్ ఫౌండేషన్ సంస్థ ప్రశ్నపత్రాలను రూపొందిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్