22న విద్యార్థులకు బేస్‌లైన్‌ పరీక్ష

ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదువుతున్న 2-10 తరగతుల విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు ఈ నెల 22న బేస్‌లైన్‌ పరీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 46,017 పాఠశాలలకు

Published : 05 Jul 2022 05:15 IST

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదువుతున్న 2-10 తరగతుల విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు ఈ నెల 22న బేస్‌లైన్‌ పరీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 46,017 పాఠశాలలకు చెందిన 41,35,772 మంది విద్యార్థులకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రథమ్‌ ఫౌండేషన్‌ సంస్థ ప్రశ్నపత్రాలను రూపొందిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని