‘రెడ్‌ బస్‌ పీపుల్స్‌ ఛాయిస్‌’ అవార్డు అందుకున్న ఆర్టీసీ ఎండీ

భారత బస్‌, కారు ఆపరేటర్ల సమాఖ్య (బీవోఐసీ) ఎంపిక చేసిన ‘రెడ్‌ బస్‌ పీపుల్స్‌ ఛాయిస్‌’ అవార్డుని ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు అందుకున్నారు. శుక్రవారం

Published : 06 Aug 2022 05:27 IST

ఈనాడు, అమరావతి: భారత బస్‌, కారు ఆపరేటర్ల సమాఖ్య (బీవోఐసీ) ఎంపిక చేసిన ‘రెడ్‌ బస్‌ పీపుల్స్‌ ఛాయిస్‌’ అవార్డుని ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు అందుకున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రవాస్‌ ఎక్సలెన్స్‌ అవార్డు ప్రదానోత్సవాల్లో అవార్డుని అందుకున్న తిరుమలరావు, వివిధ వాహన తయారీ సంస్థల స్టాళ్లను సందర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని