10న ఏపీ ఈసెట్‌ ఫలితాలు

జేఎన్‌టీయూకే ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జులై 22న ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించిన ఏపీ ఈసెట్‌-2022 ఫలితాలను బుధవారం విడుదల చేయనున్నట్లు కన్వీనర్‌ ఆచార్య ఎ.కృష్ణమోహన్‌ తెలిపారు. మంగళగిరిలోని

Published : 09 Aug 2022 05:24 IST

వెంకట్‌నగర్‌ (కాకినాడ), న్యూస్‌టుడే: జేఎన్‌టీయూకే ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జులై 22న ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించిన ఏపీ ఈసెట్‌-2022 ఫలితాలను బుధవారం విడుదల చేయనున్నట్లు కన్వీనర్‌ ఆచార్య ఎ.కృష్ణమోహన్‌ తెలిపారు. మంగళగిరిలోని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఫలితాలను ప్రకటించనున్నామన్నారు. ఫలితాలను  http: //www.cets.apsche.ap.gov.in/ecet  వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని, ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని