కలిసొచ్చిన దైవభక్తి.. దారిచూపిన దేశభక్తి!

తిరుచానూరు నవజీవన్‌ అంధుల పాఠశాల విద్యార్థులు శనివారం జాతీయ జెండాలతో ర్యాలీ తీశారు. శ్రీపద్మావతి అమ్మవారి పుష్కరిణి మీదుగా మాడ వీధుల నుంచి ప్రదర్శన నిర్వహించారు. దైవభక్తి, దేశభక్తి

Published : 14 Aug 2022 03:24 IST

తిరుచానూరు నవజీవన్‌ అంధుల పాఠశాల విద్యార్థులు శనివారం జాతీయ జెండాలతో ర్యాలీ తీశారు. శ్రీపద్మావతి అమ్మవారి పుష్కరిణి మీదుగా మాడ వీధుల నుంచి ప్రదర్శన నిర్వహించారు. దైవభక్తి, దేశభక్తి కలిసిన వాతావరణంలో భారత్‌ మాతాకీ జై అనే నినాదాలు అక్కడి వారి గుండెల్ని ఉప్పొంగేలా చేశాయి. భక్తులూ ప్రదర్శనలో పాల్గొనడంతో చిన్నారుల్లో ఉత్సాహం రెట్టింపయింది.

-ఈనాడు, తిరుపతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని