రంగు మారిన కడలి!

విశాఖ నగర పరిధిలోని భీమిలి వద్ద సాగర జలాలు శుక్రవారం రంగు మారాయి.

Published : 08 Oct 2022 03:40 IST

విశాఖ నగర పరిధిలోని భీమిలి వద్ద సాగర జలాలు శుక్రవారం రంగు మారాయి. వరుస వర్షాలకు కొత్తగా చేరుతున్న నీటి వల్ల కడలిలోని నీరు మట్టి రంగులో కనిపించాయి. నీలి వర్ణంలో కనువిందు చేసే సముద్రం ఇలా రంగు మారడంతో బీచ్‌కు వచ్చిన సందర్శకులు ఆసక్తిగా వీక్షించారు.

- న్యూస్‌టుడే, భీమునిపట్నం (విశాఖపట్నం)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని