TS news: మద్యం దుకాణం లాటరీ తీయనందుకు వ్యక్తి ఆత్మహత్యాయత్నం
మద్యం దుకాణం లాటరీ తీయనందుకు నిరసగా ఓ వ్యక్తి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
జగిత్యాల: మద్యం దుకాణం లాటరీ తీయనందుకు నిరసగా ఓ వ్యక్తి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. ఆరు దరఖాస్తులే రావడంతో సారంగాపూర్ మద్యం దుకాణానికి డ్రా నిలిపేశారు. లాటరీ తీయనందుకు నిరసనగా రమేశ్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. సదరు వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిబంధనల ప్రకారం పది దరఖాస్తులు వస్తేనే డ్రా నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైవే కిల్లర్లకు 45 ఏళ్ల జైలు శిక్ష
హైవే కిల్లర్గా పేరుపొందిన నరహంతక మున్నా ముఠాకు ఉరిశిక్ష విధిస్తూ ఒంగోలు ఎనిమిదో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును యావజ్జీవ కారాగార శిక్షగా మారుస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. -
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు.. 12 మంది మావోయిస్టుల మృతి
ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం మరోసారి నెత్తురోడింది. మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు