Andhra News: ఇద్దరు పిల్లలకు ఉరేసి తల్లి ఆత్మహత్య
ఇద్దరు పిల్లలకు ఉరేసి తానూ ఆత్మహత్య చేసుకుంది ఓ తల్లి. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని పెదచెరువు ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
నరసరావుపేట అర్బన్, న్యూస్టుడే: ఇద్దరు పిల్లలకు ఉరేసి తానూ ఆత్మహత్య చేసుకుంది ఓ తల్లి. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని పెదచెరువు ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. డీఎస్పీ విజయభాస్కరరావు కథనం ప్రకారం.. రొంపిచర్ల మండలం నలగార్లపాడుకు చెందిన శివలింగేశ్వరి(27)తో నరసరావుపేటకు చెందిన ఇంద్రసేనారెడ్డికి ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. అతను పట్టణంలోని గుంటూరు రోడ్డులో ట్రాక్టర్ మెకానిక్గా పనిచేస్తుంటాడు. వీరికి చరణ్సాయిరెడ్డి(8), జతిన్రెడ్డి(4) పిల్లలు ఉన్నారు. ఇంద్రసేనారెడ్డి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని రోజూ భార్యను హింసించేవాడు. ఈ క్రమంలో సోమవారం కూడా కొట్టడంతో మనస్తాపం చెందిన ఆమె భర్త బయటకు వెళ్లగానే పిల్లలకు ఉరేసి, తానూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Sanjay Raut: ‘దిల్లీకి వస్తే.. ఏకే-47తో కాల్చేస్తామన్నారు..’: సంజయ్ రౌత్
-
Sports News
MS DHONI: ధోనీ 15 ఏళ్ల కిందట ఉన్నంత దూకుడుగా ఉండలేడు కదా: సీఎస్కే కోచ్
-
General News
TSPSC paper leak: సిట్ విచారణకు హాజరైన టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్
-
Politics News
YS Sharmila : బండి సంజయ్, రేవంత్రెడ్డికి షర్మిల ఫోన్.. కలిసి పోరాడదామని పిలుపు
-
Movies News
Mahesh Babu: ‘దసరా’పై సూపర్స్టార్ అదిరిపోయే ప్రశంస
-
India News
Tamil Nadu: కళాక్షేత్రలో లైంగిక వేధింపులు.. దద్దరిల్లిన తమిళనాడు