ఐసిస్ సానుభూతిపరుడి అరెస్టు
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న ఆరోపణలపై కర్ణాటక రాష్ట్రం కొప్పళ జిల్లా గంగావతికి చెందిన పండ్ల వ్యాపారి షబ్బీర్ మండలగిరిని...
గంగావతి, శివమొగ్గ, న్యూస్టుడే:ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న ఆరోపణలపై కర్ణాటక రాష్ట్రం కొప్పళ జిల్లా గంగావతికి చెందిన పండ్ల వ్యాపారి షబ్బీర్ మండలగిరిని శివమొగ్గ పోలీసులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. ఇప్పటికే అరెస్టయిన సయ్యద్ యాసిన్ (21), మాఝ్ మునీర్ అహ్మద్ (22)లతో పాటు పరారీలో ఉన్న శారిఖ్తో షబ్బీర్కు సంబంధాలు ఉన్నాయని గుర్తించారు. మేజిస్ట్రేట్ ముందు నిందితుడిని హాజరు పరచి విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. మెగ్గాన్ ఆసుపత్రిలో అతడికి వైద్య పరీక్షలు చేయించి, రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి విచారణ చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM