కారు-ఆటో ఢీకొని మంటలు.. ముగ్గురి సజీవ దహనం

ప్రకాశం జిల్లా బేస్తవారపేట మండలం పూసలపాడు వద్ద సోమవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది.

Updated : 20 Feb 2024 08:26 IST

బేస్తవారపేట: ప్రకాశం జిల్లా బేస్తవారపేట మండలం పూసలపాడు వద్ద సోమవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-ఆటో ఢీకొని మంటలు చెలరేగాయి. దీంతో ముగ్గురు సజీవ దహనమయ్యారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స కోసం కంభంలోని ఆస్పత్రికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని