Crime News: ధర్మవరంలో వ్యాపారి దారుణ హత్య

అనంతపురం జిల్లా ధర్మవరంలో దారుణం చోటుచేసుకుంది. దామోదర్‌రెడ్డి అనే వ్యాపారిని ముగ్గురు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. దామోదర్‌రెడ్డిని కొడవళ్లతో విచక్షణారహితంగా...

Updated : 24 Sep 2021 17:47 IST

ధర్మవరం: అనంతపురం జిల్లా ధర్మవరంలో దారుణం చోటుచేసుకుంది. దామోదర్‌రెడ్డి అనే వ్యాపారిని ముగ్గురు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. దామోదర్‌రెడ్డిని కొడవళ్లతో విచక్షణారహితంగా నరికి చంపారు. హత్య అనంతరం నిందితులు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. వ్యాపారంలో తలెత్తిన గొడవల కారణంగానే దామోదర్‌ను హత్య చేసినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని