తాంసిలో వైభవంగా హనుమాన్ శోభాయత్ర
మండల కేంద్రంలో ఆదివారం హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు.
తాంసి: మండల కేంద్రంలో ఆదివారం హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు. హనుమాన్ దీక్షాధారులు అందంగా అలంకరించిన పల్లకిలో హనుమాన్ విగ్రహాన్ని ఉంచి, పురవీధుల గుండా ఊరేగించారు. భక్తి పాటలకు తన్మయత్వంతో నృత్యం చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎస్పీని సన్మానించిన పోలీసులు
[ 17-06-2024]
లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా పూర్తి చేసినందుకు జిల్లా ఎస్పీ గౌష్ ఆలానికి కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ ప్రశంసాపత్రం పంపించారు. -
ఎంపీ గోడం నగేష్కు సన్మానం
[ 17-06-2024]
తాంసి మండల కేంద్రంలో సోమవారం ఎంపీ గోడం నగేశ్ను భాజపా నాయకులు సన్మానించారు. ఎంపీగా గెలుపొందిన తర్వాత గోడం నగేష్ మొదటిసారి తాంసికి వచ్చారు. -
గంగపుత్ర శివాలయంలో మహా అన్నదానం
[ 17-06-2024]
జిల్లా కేంద్రంలోని గంగపుత్ర శివాలయంలో సోమవారం ఏకాదశిని పురస్కరించుకుని మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. -
బక్రీదు ప్రార్థనల్లో పాల్గొన్న జిల్లా ఎస్పీ
[ 17-06-2024]
బక్రీద్ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ముస్లిం సోదరులకు జిల్లా ఎస్పీ గౌష్ ఆలం సూచించారు. -
తాంసిలో ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలు
[ 17-06-2024]
తాంసి మండలం గోట్కూరి, వడ్డాడి, తాంసి, కప్పర్ల, పొన్నారి గ్రామాల్లో బక్రీద్ను పురస్కరించుకొని ముస్లిం సోదరులు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థన చేశారు. -
ఆ లింక్ క్లిక్ చేస్తే వాట్సాప్ హ్యాక్ ఖాయం!
[ 17-06-2024]
చేతిలో మొబైల్ ఉంది కదా అని గ్రూపులో వచ్చిన లింక్లను క్లిక్ చేసుకుంటూ పోతే మన చరవాణి హ్యాక్ అయిపోవడం ఖాయం. అంతేకాదు మన ఫోన్ నెంబరుతో ఇతరులకు సందేశాలు పంపించే ప్రమాదం ఉంది. -
కీలక సమయం.. జాగ్రత్తలే ప్రధానం
[ 17-06-2024]
వానాకాలం సీజన్ మొదలైనా వర్షాల జాడలేదు. ఏ విత్తనాలు విత్తుకోవాలి, మొక్కలను ఎలా కాపాడుకోవాలి, కలుపు మందు ఎప్పుడు పిచికారీ చేయాలి. ఎరువులు ఎలా వేయాలి, ఎంత వేయాలి, తెగుళ్ల నివారణకు ఏ మందులు వాడాలి. -
బాడుగకు కాడెడ్లు
[ 17-06-2024]
వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. చాలా మంది రైతులు విత్తనాలు విత్తుకోగా, మరికొంత మంది విత్తుకునేందుకు భూమిని సిద్ధం చేస్తున్నారు. యాంత్రికీకరణ పెరిగిన నేపథ్యంలో కొంతకాలంగా దుక్కులు దున్నడం, చదును చేసే పనులను అన్నదాతలు ట్రాక్టర్ల సాయంతోనే పూర్తి చేస్తున్నారు. -
కొత్త కార్డులు.. సన్న బియ్యం
[ 17-06-2024]
అర్హులందరికీ కొత్త రేషన్కార్డుల మంజూరు త్వరలోనే ఉంటుందని, దీనిపై రాష్ట్ర కేబినెట్ సమావేశంలో విధివిధానాలను రూపొందించినట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తాజాగా వెల్లడించడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దరఖాస్తుదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. -
త్యాగానికి గుర్తు ‘బక్రీద్’
[ 17-06-2024]
ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా నిర్వహించుకునే పండగల్లో మొదటిది ఈద్ ఉల్ ఫితర్(రంజాన్). రెండోది ఈద్ ఉల్ అజా(బక్రీద్). రంజాన్లో దైవాన్ని సంతుష్ట పర్చటానికి అత్యంత కఠిన ఉపవాసాలు చేయటంతో పాటు దానధర్మాలు ఎక్కువగా చేస్తారు. -
గొర్రెలు లేవు.. డబ్బులు వెనక్కి!
[ 17-06-2024]
గొల్ల కుర్మ కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. మొదటి విడత పంపిణీ సవ్యంగా జరిగినా రెండో విడతలో కొంత మందికే అందించారు. -
గోంది అటవీప్రాంతంలో పులి కదలికలు?
[ 17-06-2024]
మండలంలోని గోంది అటవీప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. పిల్లలున్న ఆడ పులి అడ ప్రాజెక్టు కాలువ ప్రాంతంలో స్థావరం ఏర్పాటు చేసుకుని సమీప ప్రాంతాల్లో సంచరిస్తోంది. -
నిధులపై ఆశలు.. పరిష్కారానికి అడుగులు
[ 17-06-2024]
అనధికారిక ప్లాట్లు, అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ(ఎల్ఆర్ఎస్) పెండింగ్ దరఖాస్తులు వేగంగా పరిష్కరించాలని ఈనెల 7న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరోసారి అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై గతంలో కదలిక వచ్చినా సార్వత్రిక ఎన్నికల కారణంగా మళ్లీ మొదటికొచ్చింది. -
మధ్యాహ్నం ఎండ.. సాయంత్రం వర్షం
[ 17-06-2024]
రుతుపవనాల విస్తరణ ప్రభావంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు గడిచిన వారంతో పోలిస్తే క్రమంగా తగ్గుతుండటంతో జిల్లా వాసులు కాస్త ఉపశమనం పొందుతున్నారు. -
ఏఆర్టీ కేంద్రం ఏర్పాటుకు కసరత్తు
[ 17-06-2024]
హెచ్ఐవీ బాధితులకు మంచిరోజులు వస్తున్నాయి. జిల్లాలో అందుబాటులోకి వచ్చిన ప్రభుత్వ వైద్యకళాశాలతో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఏఆర్టీ(యాంటీ రిట్రో వైరల్ థెరఫీ) కేంద్రం ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. -
దారి కష్టాలు తీరేనా?
[ 17-06-2024]
ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల, జూనియర్ కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులకు వానాకాలంలో కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. గతసంవత్సరం ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు రెంకోనివాగు పొంగిపొర్లడంతో పాఠశాలకు వెళ్లే తాత్కాలిక రహదారి కొట్టుకుపోయింది. -
ప్రవేశాలకు పెరిగిన పోటీ
[ 17-06-2024]
సాధారణంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు పెద్దగా పోటీ కనిపించదు. చాలా చోట్ల విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా కొన్ని చోట్ల పాఠశాలలు ఎత్తేసే పరిస్థితి నెలకొందంటే అతిశయోక్తి లేదు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం
-
దిల్లీ విమానాశ్రయంలో విద్యుత్తు సరఫరాలో అంతరాయం.. బోర్డింగ్, చెక్-ఇన్లో ఇబ్బందులు
-
మరో కొత్త రకం స్కామ్.. అడ్వర్టైజ్మెంట్ పేరుతో ₹81 లక్షలకు టోకరా!
-
భాజపా జమ్మూకశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జిగా కిషన్ రెడ్డి
-
అమెరికాను మించిన అణువేగం చైనా సొంతం..!
-
పోలవరం విషయంలో జగన్ క్షమించరాని తప్పులు చేశారు: చంద్రబాబు