logo

మండలంలో భాజపా ఎన్నికల ప్రచారం

తాంసి మండలంలోని వడ్డాడిలో గురువారం భాజపా నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Published : 02 May 2024 12:53 IST

తాంసి :  తాంసి మండలంలోని వడ్డాడిలో గురువారం భాజపా నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థిగా గోడం నగేష్‌కు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా భాజపా జిల్లా ఉపాధ్యక్షుడు సంతోష్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో మరోసారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి  వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజు, ప్రవీణ్, సదానందం, నారాయణ,  పోచన్న, మహేందర్, సుభాష్, లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు