పట్టణంలో పోలీసుల కవాతు
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ పట్టణంలో డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం పోలీసులు కవాతు నిర్వహించారు.
ఎదులాపురం: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ పట్టణంలో డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం పోలీసులు కవాతు నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా, ప్రజలకు పోలీసులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని, వారిలో ధైర్యాన్ని కలిగించడానికి కవాతు నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్ళ గుండా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఫ్లాగ్ మార్చ్లో సీఐలు సత్యనారాయణ, అశోక్, స్థానిక పోలీసులతో పాటు సీఏపీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్