logo

పట్టణంలో పోలీసుల కవాతు

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ పట్టణంలో డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం పోలీసులు కవాతు నిర్వహించారు.

Updated : 10 May 2024 16:56 IST

ఎదులాపురం: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ పట్టణంలో డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం పోలీసులు కవాతు నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా, ప్రజలకు పోలీసులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని, వారిలో ధైర్యాన్ని కలిగించడానికి కవాతు నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్ళ గుండా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఫ్లాగ్ మార్చ్‌లో సీఐలు సత్యనారాయణ, అశోక్, స్థానిక పోలీసులతో పాటు సీఏపీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు