కూడలో ప్రబలిన వ్యాధులు
గసభ పంచాయతీ కూడ గ్రామంలో మూడు రోజులుగా వాంతులు, విరేచనాలతో వృద్ధులు, చిన్నారులు మంచం పట్టారు.
వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న చిన్నారులు
బాధితులను పరామర్శిస్తున్న నేతలు
డుంబ్రిగుడ, న్యూస్టుడే: గసభ పంచాయతీ కూడ గ్రామంలో మూడు రోజులుగా వాంతులు, విరేచనాలతో వృద్ధులు, చిన్నారులు మంచం పట్టారు. ఆసుపత్రికి తరలించేందుకు దూర ప్రాంతం కావడం, రవాణా సౌకర్యానికి వీలుపడక ఇళ్లలోనే మంచానికి పరిమితం కావాల్సి వచ్చిందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాంతులు, విరేచనాలకు గురైన వారిలో పదేళ్ల లోపు చిన్నారులు అయిదుగురున్నారు. తక్షణమే గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వ్యాధులు అదుపులో తీసుకురావాలని మాజీ సర్పంచి సురేష్, వార్డు సభ్యులు సత్యనారాయణ, గోపాల్ కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్