సందడిగా ఆటపాక పక్షుల కేంద్రం
మండలంలోని ఆటపాక పక్షుల కేంద్రం గణతంత్ర దినోత్సవం సందర్భంగా పర్యాటకులతో బుధవారం కిక్కిరిసింది. అధికసంఖ్యలో విద్యార్థులు సందర్శించారు. బోటు షికారు చేసి పక్షులను తిలకించారు. క్రీడా పరికరాలు అందుబాటులో ఉండటంతో సాయంత్రం వరకు ఆటలాడారు. కైకలూరుతో పాటు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు
ఆటలాడుతున్న విద్యార్థులు
మండలంలోని ఆటపాక పక్షుల కేంద్రం గణతంత్ర దినోత్సవం సందర్భంగా పర్యాటకులతో బుధవారం కిక్కిరిసింది. అధికసంఖ్యలో విద్యార్థులు సందర్శించారు. బోటు షికారు చేసి పక్షులను తిలకించారు. క్రీడా పరికరాలు అందుబాటులో ఉండటంతో సాయంత్రం వరకు ఆటలాడారు. కైకలూరుతో పాటు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, ఆకివీడు నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చారు. పర్యాటకులకు అసౌకర్యం కలగకుండా అటవీశాఖ సిబ్బంది పర్యవేక్షించారు. - కైకలూరు గ్రామీణం, న్యూస్టుడే
పర్యాటకుల పడవ విహారం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్