logo

అణువణువూ నిఘా!

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆధ్వర్యంలో సంచార నిఘా వాహనం ఏర్పాటు చేశారు.

Published : 30 Apr 2024 06:47 IST

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆధ్వర్యంలో సంచార నిఘా వాహనం ఏర్పాటు చేశారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నా అక్కడకు చేరుకుంటుంది.. చుట్టుపక్కల పరిసరాలను పరిశీలించి.. పరిణామాలను ఎప్పటికప్పుడు కెమెరాలో నిక్షిప్తం చేస్తుంది. దీనిలో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందం నియోజకవర్గాల వారీగా తిరుగుతోంది. దీనిని విజయవాడ తూర్పు నియోజకవర్గానికి కేటాయించారు.

ఈనాడు, అమరావతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని