‘గుడివాడకు పట్టిన పీడ కొడాలి’
గుడివాడకు పట్టిన పీడ కొడాలి నానీ అని.. ఆ పీడ అతి త్వరలో విరగడ అవుతుందని తెదేపా రాష్ట్ర విద్యార్థి విభాగం అధికార ప్రతినిధి పొట్లూరి దర్షిత్ అన్నారు. స్థానిక తెదేపా కార్యాలయం ప్రజా వేదికలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
గుడివాడ గ్రామీణం, న్యూస్టుడే: గుడివాడకు పట్టిన పీడ కొడాలి నానీ అని.. ఆ పీడ అతి త్వరలో విరగడ అవుతుందని తెదేపా రాష్ట్ర విద్యార్థి విభాగం అధికార ప్రతినిధి పొట్లూరి దర్షిత్ అన్నారు. స్థానిక తెదేపా కార్యాలయం ప్రజా వేదికలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నాని గ్యాంగ్ చేస్తున్న అక్రమాలకు నియోజకవర్గ ప్రజలు విసుగు చెందారని..ఈ సారి ఓటమి తప్పదన్నారు. వంగవీటి రాధాను ఎదగకుండా చేసింది మీరు కాదా?, వల్లభనేని వంశీ ఎంపీగా నిలబడినప్పుడు ఆయన వద్ద రూ.9 కోట్లు తీసుకుని కిళ్లీ నమిలినట్లు నమిలేశారని వంశీ ప్రకటించలేదా?, యార్లగడ్డ వెంకట్రావు నుంచి రూ.19 కోట్లు తీసుకొని స్నేహానికి వెన్నుపోటు పొడిచిన చరిత్ర మీది అని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు