logo

7 నుంచి ఎఫ్‌ఏ-3 పరీక్షలు

ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌(ఎఫ్‌ఏ)-3/ సీబీఏ-2 పరీక్షలు ఈ నెల ఏడో తేదీ నుంచి 10వరకు జరుగుతాయని డీఈవో విజయేంద్రరావు, డీసీఈబీ కార్యదర్శి హేమారెడ్డి శనివారం తెలిపారు.

Published : 05 Feb 2023 01:56 IST

చిత్తూరు విద్య: ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌(ఎఫ్‌ఏ)-3/ సీబీఏ-2 పరీక్షలు ఈ నెల ఏడో తేదీ నుంచి 10వరకు జరుగుతాయని డీఈవో విజయేంద్రరావు, డీసీఈబీ కార్యదర్శి హేమారెడ్డి శనివారం తెలిపారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలలకు జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగం, ఆరు నుంచి పదో తరగతికి ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు పాఠశాలలకు ప్రశ్నపత్రాలు అందజేయనుందని చెప్పారు. జవాబు పత్రాలు దిద్ది యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని