logo

రోగులకు మెరుగైన వైద్యం అందించాలి

రోగులకు మెరుగైన వైద్యం అందించాలని డీఎంఈ ఎం.రాఘవేంద్రరావు వైద్యులకు సూచించారు. కాకినాడ జీజీహెచ్‌ను శనివారం ఆయన సందర్శించారు. నిర్మాణంలో ఉన్న ఎంసీహెచ్‌ బ్లాక్‌ వెనుక ఉన్న ఖాళీ స్థలం పార్కింగ్‌కు కేటాయిస్తామన్నారు. వార్పురోడ్డు వైపు ఉన్న గేటు నుంచి ఆక్సిజన్‌ ప్లాంట్‌ వరకు

Published : 05 Dec 2021 06:26 IST


సూచనలిస్తున్న డీఎంఈ

మసీదు సెంటర్‌ (కాకినాడ): రోగులకు మెరుగైన వైద్యం అందించాలని డీఎంఈ ఎం.రాఘవేంద్రరావు వైద్యులకు సూచించారు. కాకినాడ జీజీహెచ్‌ను శనివారం ఆయన సందర్శించారు. నిర్మాణంలో ఉన్న ఎంసీహెచ్‌ బ్లాక్‌ వెనుక ఉన్న ఖాళీ స్థలం పార్కింగ్‌కు కేటాయిస్తామన్నారు. వార్పురోడ్డు వైపు ఉన్న గేటు నుంచి ఆక్సిజన్‌ ప్లాంట్‌ వరకు నాడు-నేడు నిధులతో పనులు ప్రారంభిస్తామన్నారు. ఒమిక్రాన్‌ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆర్‌ఎంవో సుధీర్‌, వరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని