logo

అదే పునరావృతమవుతుంది

జగన్‌ ప్రభుత్వం గిరిజనులను అనేక కష్టాలకు గురిచేస్తోంది. ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. 1993లో రాజమహేంద్రవరంలో ప్రజాగర్జన సభ జరిగింది.

Published : 29 May 2023 05:00 IST

ఏవీఏరోడ్డు, ధవళేశ్వరం: జగన్‌ ప్రభుత్వం గిరిజనులను అనేక కష్టాలకు గురిచేస్తోంది. ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. 1993లో రాజమహేంద్రవరంలో ప్రజాగర్జన సభ జరిగింది. 1994 ఎన్నికలలో తెదేపా విజయం సాధించింది. 2024 ఎన్నికల్లో ఇదే పునరావృతమవుతుందని ఆశిస్తున్నాను. జోరువానను సైతం లెక్కచేయకుండా ప్రజలు తరలిరావడం అభినందనీయం.

గిడ్డి ఈశ్వరి, మాజీ ఎమ్మెల్యే, పాడేరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని