అదే పునరావృతమవుతుంది
జగన్ ప్రభుత్వం గిరిజనులను అనేక కష్టాలకు గురిచేస్తోంది. ఎన్టీఆర్ శతజయంతి వేడుకకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. 1993లో రాజమహేంద్రవరంలో ప్రజాగర్జన సభ జరిగింది.
ఏవీఏరోడ్డు, ధవళేశ్వరం: జగన్ ప్రభుత్వం గిరిజనులను అనేక కష్టాలకు గురిచేస్తోంది. ఎన్టీఆర్ శతజయంతి వేడుకకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. 1993లో రాజమహేంద్రవరంలో ప్రజాగర్జన సభ జరిగింది. 1994 ఎన్నికలలో తెదేపా విజయం సాధించింది. 2024 ఎన్నికల్లో ఇదే పునరావృతమవుతుందని ఆశిస్తున్నాను. జోరువానను సైతం లెక్కచేయకుండా ప్రజలు తరలిరావడం అభినందనీయం.
గిడ్డి ఈశ్వరి, మాజీ ఎమ్మెల్యే, పాడేరు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్