logo

8 మంది వాలంటీర్లు తెదేపాలో చేరిక

జగ్గంపేట తెదేపా కార్యాలయంలో నాయకులు నంది బాలకృష్ణ, గ్రామ ఉపసర్పంచ్ నంది రాజారావు ఆధ్వర్యంలో 8 మంది వాలంటీర్లు తెదేపాలో చేరారు.

Updated : 10 May 2024 13:19 IST

జగ్గంపేట: జగ్గంపేట తెదేపా కార్యాలయంలో నాయకులు నంది బాలకృష్ణ, గ్రామ ఉపసర్పంచ్ నంది రాజారావు ఆధ్వర్యంలో 8 మంది వాలంటీర్లు తెదేపాలో చేరారు. సింహాద్రిపురం గ్రామానికి చెందిన 8 మంది వైకాపా వాలంటీర్లు, గొడుగులు రత్నంరాజు, కందా కామరాజు, మొగిలి రవి, మొగిలి దుర్గా ప్రసాద్, నంది గంగబాబు, గొడుగులు నాగలక్ష్మి, కాలపురెడ్డి గనిలక్ష్మి, తంగిడిపల్లి రాఘవ, జగ్గంపేట నియోజకవర్గం తెదేపా ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ సమక్షంలో తెదేపాలో చేరారు. వీరికి నెహ్రూ పార్టీ కండువాలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల నాయకులు కాకిలేటి రాయుడు, మాజీ ఎంపీటీసీ కందా సత్యానందం, గొడుగుల కొండబాబు, కంద మణిదీప్, ఆగంటి సూరిబాబు, కరెడ్ల లోవరాజు, నంది నారాయణరావు, దాసం శ్రీను, గొడుగుల నాగబాబు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు