logo

పీఆర్సీపై పోరు ఆపేది లేదు

ప్రభుత్వం కొత్తగా ఇచ్చిన పీఆర్సీ ఉత్తర్వులను రద్దు చేయాలనే నినాదంతో పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో బుధవారం జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు ప్రదర్శనలు చేపట్టారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన

Published : 27 Jan 2022 02:27 IST


నరసరావుపేట పట్టణంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల ప్రదర్శన

ప్రభుత్వం కొత్తగా ఇచ్చిన పీఆర్సీ ఉత్తర్వులను రద్దు చేయాలనే నినాదంతో పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో బుధవారం జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు ప్రదర్శనలు చేపట్టారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం వినతి పత్రాలు అందజేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించే వరకు పోరు ఆపేది లేదన్నారు. - న్యూస్‌టుడే, చెరుకుపల్లి, బాపట్ల, నరసరావుపేట


చెరుకుపల్లి ఐలాండ్‌ సెంటర్‌ వద్ద మానవహారం 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని