ఓట్ల లెక్కింపునకు పక్కా ఏర్పాట్లు
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పకడ్బందీగా ఏర్పాటు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి ఆర్వోలకు సూచించారు.
మాట్లాడుతున్న కలెక్టర్ వేణుగోపాల్రెడ్డి, పక్కన జేసీ రాజకుమారి, కమిషనర్ కీర్తి
కలెక్టరేట్(గుంటూరు), న్యూస్టుడే: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పకడ్బందీగా ఏర్పాటు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి ఆర్వోలకు సూచించారు. కలెక్టరేట్లోని ఆయన ఛాంబర్లో గురువారం రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కేటాయించిన భవనాల్లో కౌంటింగ్కు టేబుళ్లు, బారికేడ్లు, సీసీ కెమెరాలు తదితర సౌకర్యాలను ఆర్వోలు పరిశీలించి పూర్తి చేయాలన్నారు. ఈసీ మార్గదర్శకాల ప్రకారం లెక్కింపు సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు, ర్యాండమైజేషన్ ప్రక్రియలను సక్రమంగా నిర్వహించాలన్నారు. కౌంటింగ్ రోజు టేబుళ్లు, రౌండ్ల వారీగా వివరాలు జిల్లా ఎన్నికల అధికారికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎప్పటికప్పుడు అందించేలా అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలన్నారు. కంప్యూటర్లు, అంతర్జాలం తదితర సదుపాయాలను ముందుగానే చూసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ జి.రాజకుమారి, తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖార్ జైన్, నగర కమిషనర్ కీర్తి చేకూరి, ఆర్డీవో శ్రీకర్, ప్రత్యేక ఉప కలెక్టర్లు గంగరాజు, లక్ష్మీకుమారి, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కె.రాజ్యలక్ష్మీ, శిక్షణ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్, డిప్యూటీ కలెక్టర్ కె.స్వాతి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మది నిండుగా పసుపు పండగ.. ఎల్ఈడీ స్క్రీన్స్పై వీక్షించిన ప్రజలు, తెదేపా శ్రేణులు
[ 13-06-2024]
ముఖ్యమంత్రిగా చంద్రబాబు, మంత్రుల ప్రమాణ స్వీకారంపై హర్షం వ్యక్తం చేస్తూ జిల్లాలో వాడవాడలా కూటమి శ్రేణులు సంబరాలు నిర్వహించాయి -
పోరాట యోధులకు అమాత్య యోగం
[ 13-06-2024]
రేపల్లె నుంచి వరుసగా మూడుసార్లు గెలిచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించిన అనగాని సత్యప్రసాద్ తెదేపాలో బలమైన బీసీ నేతగా ఎదిగారు -
అద్దంకి చరిత్రలోతొలి మంత్రిగా..
[ 13-06-2024]
అద్దంకి నియోజకవర్గ చరిత్రలో తొలిసారి మంత్రి పదవి దక్కింది. 1955లో నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఎందరో దిగ్గజాలు శాసనసభ్యులుగా పని చేశారు. -
అమరావతికి అందలం.. రాజధాని రైతుల సంబరం
[ 13-06-2024]
ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేయడంతో అమరావతి రైతుల్లో ఆనందోత్సవాలు మిన్నంటాయి. అమరావతి సృష్టికర్త చంద్రబాబు ఇప్పుడు సీఎం కావడంతో రాజధానికి ఇక ఎలాంటి ఇబ్బందులు ఉండవని సంతోషం వ్యక్తం చేశారు -
గంజాయి అనే మాట వినపడకూడదు
[ 13-06-2024]
‘గంజాయి అనే మాట వినపడకూడదు. 100 రోజుల్లో గంజాయి రహిత గుంటూరును చూడాలి’. -
మోగనున్న బడి గంటలు..!
[ 13-06-2024]
వేసవి సెలవులు అనంతరం పాఠశాలలు గురువారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం బుధవారం నుంచే ప్రారంభం కావల్సిఉన్నా సీఎంగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో సెలవులను ఒకరోజు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు పొడిగించారు. -
ప్రమాణ స్వీకారం చూసి.. పరవశించి..
[ 13-06-2024]
రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని జిల్లా ప్రజలు చూసి పరవశించారు -
గత ప్రభుత్వ అక్రమాలపై విచారణ జరిపించాలి
[ 13-06-2024]
గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించాలని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. -
రక్తదానం.. ‘జీవ’నది కావాలి
[ 13-06-2024]
క్యాన్సర్పై అవగాహన.. మధుమేహం, రక్తపోటుపై ప్రజల్లో చైతన్యం.. ఉచిత వైద్య సేవలు, పరీక్షలు, మందుల పంపిణీ.. కొవిడ్ సమయంలో బాధితులకు చేయూత వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించిన తెనాలిలోని శారద సర్వీస్ సొసైటీ ఈ మారు రక్త ప్రాధాన్యంపై ప్రజలకు సమగ్ర సమాచారం అందించటానికి పూనుకుంది. -
మంత్రివర్గ కూర్పు భేష్: ఎమ్మెల్యే జీవీ
[ 13-06-2024]
రాష్ట్ర మంత్రివర్గ కూర్పు బాగుందని, సామాజిక సమతూకం పాటిస్తూ యువతరానికి పెద్దపీట వేశారని శాసనసభ్యుడు జీవీ ఆంజనేయులు తెలిపారు. -
తెలుగు నేల మురవంగా.. చంద్రన్న సేన సగర్వంగా..
[ 13-06-2024]
-
విద్యార్థులకు ‘నాడు-నేడు’ కష్టాలు
[ 13-06-2024]
‘నాడు-నేడు’ కింద పాఠశాలల దశాదిశా మార్చేశాం అని గొప్పలు చెప్పిన వైకాపా ప్రభుత్వం వల్ల నేడు విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు. -
పలు కేసుల్లో పిన్నెల్లికి ముగియనున్న గడువు
[ 13-06-2024]
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం, పలుచోట్ల దాడి కేసుల్లో ప్రధాన నిందితుడైన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయకుండా రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం రెండోసారి ఇచ్చిన ఉత్తర్వుల గడువు నేటితో ముగియనుంది -
పల్నాడుకు దక్కని మంత్రి పదవి
[ 13-06-2024]
పల్నాడు జిల్లాలో లోక్సభ స్థానంతోపాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెదేపా జయకేతనం ఎగురవేసింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా అన్ని నియోజకవర్గాల్లో రికార్డు మెజారిటీతో అభ్యర్థులు విజయం సాధించారు. -
టేకు చెక్కపై చంద్రబాబు త్రీడీ చిత్రం
[ 13-06-2024]
నాలుగోసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా, ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పెదకూరపాడు మండలం అబ్బరాజుపాలెం గ్రామానికి చెందిన కార్పెంటర్ కోట రత్నాచారి కుమారుడు వెంకటాచారి చెక్కపై చంద్రబాబు చిత్రాన్ని అబ్బుర పరిచేలా చెక్కారు. -
నవ్యాంద్రకు చంద్రుడు.. నవచరితకు ఆద్యుడు
[ 13-06-2024]
‘‘నవ్యాంధ్ర రథసారథిగా.. చంద్రన్న కొలువుదీరారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి వేదికగా.. లక్షలాది అభిమానులు.. వేలాది ఆత్మీయులు.. వందలాది బంధుమిత్రులు తరలిరాగా.. ప్రధాని మోదీ సమక్షంలో.. బుధవారం ఉదయం 11.27 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మది నిండుగా పసుపు పండగ.. ఎల్ఈడీ స్క్రీన్స్పై వీక్షించిన ప్రజలు, తెదేపా శ్రేణులు
-
భారత క్రికెట్ చరిత్రలో.. తొలి బౌలర్గా అర్ష్దీప్ అరుదైన ఘనత
-
తిరుమల శ్రీవారి సేవలో సీఎం చంద్రబాబు కుటుంబం
-
రాజధానిలో నిరంతర వెలుగులు
-
న్యూయార్క్ పిచ్పై ఆడటం తేలిక కాదు.. ఇప్పుడదే బిగ్ రిలీఫ్: రోహిత్
-
దొరికినదెంత.. దోచినదెంత?.. ఫోన్ ట్యాపింగ్ నిందితుల తీరుపై అనుమానాలు